Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:02 PM

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ
13-04-2026 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో రేషన్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడే తీసుకోకపోతే మళ్లీ మూడు నెలల వరకు అందుబాటులో ఉండదన్న భావనతో ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద పొడవైన క్యూలైన్లు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా సర్వర్ సమస్యలు తలెత్తడం, ఈపోస్ యంత్రాలు పనిచేయకపోవడం, కొంతమంది దుకాణాల్లో నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో పలువురికి ఇంకా రేషన్ అందలేదు. ఈ పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అందరికీ క్రమంగా బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ

Article Image

మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో రేషన్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడే తీసుకోకపోతే మళ్లీ మూడు నెలల వరకు అందుబాటులో ఉండదన్న భావనతో ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద పొడవైన క్యూలైన్లు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా సర్వర్ సమస్యలు తలెత్తడం, ఈపోస్ యంత్రాలు పనిచేయకపోవడం, కొంతమంది దుకాణాల్లో నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో పలువురికి ఇంకా రేషన్ అందలేదు. ఈ పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అందరికీ క్రమంగా బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News