Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:57 AM

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ
13-04-2026 178 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో రేషన్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడే తీసుకోకపోతే మళ్లీ మూడు నెలల వరకు అందుబాటులో ఉండదన్న భావనతో ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద పొడవైన క్యూలైన్లు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా సర్వర్ సమస్యలు తలెత్తడం, ఈపోస్ యంత్రాలు పనిచేయకపోవడం, కొంతమంది దుకాణాల్లో నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో పలువురికి ఇంకా రేషన్ అందలేదు. ఈ పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అందరికీ క్రమంగా బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ

Article Image

మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో రేషన్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడే తీసుకోకపోతే మళ్లీ మూడు నెలల వరకు అందుబాటులో ఉండదన్న భావనతో ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద పొడవైన క్యూలైన్లు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా సర్వర్ సమస్యలు తలెత్తడం, ఈపోస్ యంత్రాలు పనిచేయకపోవడం, కొంతమంది దుకాణాల్లో నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో పలువురికి ఇంకా రేషన్ అందలేదు. ఈ పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అందరికీ క్రమంగా బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News