Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:25 PM

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ
April 13, 2026 08:54 AM 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో రేషన్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడే తీసుకోకపోతే మళ్లీ మూడు నెలల వరకు అందుబాటులో ఉండదన్న భావనతో ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద పొడవైన క్యూలైన్లు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా సర్వర్ సమస్యలు తలెత్తడం, ఈపోస్ యంత్రాలు పనిచేయకపోవడం, కొంతమంది దుకాణాల్లో నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో పలువురికి ఇంకా రేషన్ అందలేదు. ఈ పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అందరికీ క్రమంగా బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News