Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 19, 2026 08:19 PM

ఈ నెల 25న కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి:

ఈ నెల 25న కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి:

ఈ నెల 25న కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి:
April 19, 2026 05:21 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా నాయకులు నకిరేకంటి సతీష్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా సీనియర్ నాయకులు నకిరేకంటి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25న జరగబోయే కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు, పేద ప్రజలకు న్యాయం జరిగేందుకు కొత్త రాజకీయ మార్పు అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామాల వరకు చేరాలంటే కవితక్క నాయకత్వంలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.

కొత్త పార్టీలో చేరదలచిన నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికీ స్వాగతం ఉంటుందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసి ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News