Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:15 PM

ఈ నెల 25న కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి:

ఈ నెల 25న కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి:

ఈ నెల 25న కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి:
19-04-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా నాయకులు నకిరేకంటి సతీష్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా సీనియర్ నాయకులు నకిరేకంటి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25న జరగబోయే కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు, పేద ప్రజలకు న్యాయం జరిగేందుకు కొత్త రాజకీయ మార్పు అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామాల వరకు చేరాలంటే కవితక్క నాయకత్వంలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.

కొత్త పార్టీలో చేరదలచిన నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికీ స్వాగతం ఉంటుందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసి ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరారు.

Sthanikam

ఈ నెల 25న కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి:

Article Image

జిల్లా నాయకులు నకిరేకంటి సతీష్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా సీనియర్ నాయకులు నకిరేకంటి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25న జరగబోయే కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు, పేద ప్రజలకు న్యాయం జరిగేందుకు కొత్త రాజకీయ మార్పు అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామాల వరకు చేరాలంటే కవితక్క నాయకత్వంలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.

కొత్త పార్టీలో చేరదలచిన నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికీ స్వాగతం ఉంటుందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసి ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News