Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:32 AM

ఎం ఎస్ ఎం ఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సింగల్ విండో విధానములో అనుమతుల మంజూరు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్

ఎం ఎస్ ఎం ఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సింగల్ విండో విధానములో అనుమతుల మంజూరు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్

ఎం ఎస్ ఎం ఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సింగల్ విండో విధానములో అనుమతుల మంజూరు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్
01-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి ఫిబ్రవరి 1(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ) చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో నూతనంగా రూపుదిద్దుకుంటున్న MSME పార్కులో పరిశ్రమ స్థాపించే వారికి ప్రభుత్వం సింగల్ విండో విధానంలో కావాల్సిన అన్ని అనుమతులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు శనివారం సాయంత్రం చింతలపూడి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు రోషన్ కుమార్ పెట్టుబడుదారులు,జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా కాలుష్య నివారణ మండలి, జిల్లా పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన శాఖ, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై MSME పార్కులోఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్షించారు.ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రుణ సహాయంతో పాటు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తుందని సమావేశంలోని పెట్టుబడిదారులకు వివరించారు. పరిశ్రమంలో ఏర్పాటు పై పెట్టుబడిదారులుకున్న అనుమానాలను అధికారులతో నివృత్తి చేశారు పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న పరిస్థితులు, రహదారులు వాతావరణ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.

Sthanikam

ఎం ఎస్ ఎం ఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సింగల్ విండో విధానములో అనుమతుల మంజూరు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్

Article Image

చింతలపూడి ఫిబ్రవరి 1(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ) చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో నూతనంగా రూపుదిద్దుకుంటున్న MSME పార్కులో పరిశ్రమ స్థాపించే వారికి ప్రభుత్వం సింగల్ విండో విధానంలో కావాల్సిన అన్ని అనుమతులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు శనివారం సాయంత్రం చింతలపూడి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు రోషన్ కుమార్ పెట్టుబడుదారులు,జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా కాలుష్య నివారణ మండలి, జిల్లా పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన శాఖ, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై MSME పార్కులోఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్షించారు.ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రుణ సహాయంతో పాటు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తుందని సమావేశంలోని పెట్టుబడిదారులకు వివరించారు. పరిశ్రమంలో ఏర్పాటు పై పెట్టుబడిదారులుకున్న అనుమానాలను అధికారులతో నివృత్తి చేశారు పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న పరిస్థితులు, రహదారులు వాతావరణ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News