Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 09:59 PM

దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్

దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్

దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్
March 26, 2026 08:24 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరిగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. 07-08-2025న తెల్లవారుజామున దొంగిలించబడిన ట్రాక్టర్‌ను గుర్తించి, పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను 26-03-2026న అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.2.50 లక్షల విలువ గల ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని సీఐ అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News