PRINT TIME: March 26, 2026 09:59 PM
దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్
దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్
March 26, 2026 08:24 PM
10 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరిగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. 07-08-2025న తెల్లవారుజామున దొంగిలించబడిన ట్రాక్టర్ను గుర్తించి, పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను 26-03-2026న అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.2.50 లక్షల విలువ గల ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని సీఐ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి