Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:51 AM

దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్

దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్

దొంగిలించిన ట్రాక్టర్ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్
March 26, 2026 08:24 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరిగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. 07-08-2025న తెల్లవారుజామున దొంగిలించబడిన ట్రాక్టర్‌ను గుర్తించి, పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను 26-03-2026న అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.2.50 లక్షల విలువ గల ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని సీఐ అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News