Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:49 PM

ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కాపా శ్రీనివాసరావు కి ఆహ్వానం

ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కాపా శ్రీనివాసరావు కి ఆహ్వానం

ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కాపా శ్రీనివాసరావు కి ఆహ్వానం
25-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:

ఢిల్లీ గణతంత్ర వేడుకలలో ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కొత్త రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గర్వకారణంగా నూజివీడు మండలంలో కొత్త రావిచర్ల గ్రామం నిలిచింది.గ్రామాభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తూ, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేత "రాష్ట్ర ఉత్తమ గ్రామము" మరియు "ఉత్తమ సర్పంచి"గా ఎంపికైన కొత్త రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు కి అరుదైన గౌరవం దక్కింది.

భారత ప్రభుత్వం నిర్వహించే 77వ గణతంత్ర దినోత్సవ (జనవరి 26, 2026) వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో పాల్గొనవలసిందిగా ఆయనకు అధికారికంగా ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే ఈ ప్రధాన జాతీయ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానంతో హాజరుకావడం మన ప్రాంతానికే కాక, రాష్ట్రానికే గర్వకారణమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు,అధికారులు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు కాపా శ్రీనివాసరావుకి అభినందనలు తెలిపారు

Sthanikam

ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కాపా శ్రీనివాసరావు కి ఆహ్వానం

Article Image

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:

ఢిల్లీ గణతంత్ర వేడుకలలో ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కొత్త రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గర్వకారణంగా నూజివీడు మండలంలో కొత్త రావిచర్ల గ్రామం నిలిచింది.గ్రామాభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తూ, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేత "రాష్ట్ర ఉత్తమ గ్రామము" మరియు "ఉత్తమ సర్పంచి"గా ఎంపికైన కొత్త రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు కి అరుదైన గౌరవం దక్కింది.

భారత ప్రభుత్వం నిర్వహించే 77వ గణతంత్ర దినోత్సవ (జనవరి 26, 2026) వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో పాల్గొనవలసిందిగా ఆయనకు అధికారికంగా ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే ఈ ప్రధాన జాతీయ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానంతో హాజరుకావడం మన ప్రాంతానికే కాక, రాష్ట్రానికే గర్వకారణమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు,అధికారులు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు కాపా శ్రీనివాసరావుకి అభినందనలు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News