Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

ధ్వజస్తంభ ప్రతిష్టాపన మేధా దక్షిణామూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం

ధ్వజస్తంభ ప్రతిష్టాపన మేధా దక్షిణామూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం

ధ్వజస్తంభ ప్రతిష్టాపన మేధా దక్షిణామూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం
March 09, 2026 12:42 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

నూతన ధ్వజస్తంభం 17వ వార్డు కౌన్సిలర్ మహేష్ స్వాతి సహకారంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు

ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతన పునర్ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మేధా దక్షిణామూర్తి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదివారం

రోజు శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరి రాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజు శర్మ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పున ధ్వజస్తంభ ప్రతిష్టాపన మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో అంగరంగ వైభవంగా శృంగేరి పీఠాధిపతి బ్రాహ్మణులచే ప్రతిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడమైనది డాక్టర్ బొజ్జ సూర్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు జాగృతి మరియు జీనియస్ విద్యా సంస్థల యజమానులు ప్రతిష్ట పూజా కార్యక్రమ దాతలుగా ఉండి నిర్వహించడమైనది అలాగే నూతన ధ్వజస్తంభం 17వ వార్డు కౌన్సిలర్ మహేష్ స్వాతి సహకారంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి విచ్చేసి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది,అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... భువనగిరిలో అతి పురాతనమైన శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే భువనగిరి పట్టణ ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు ఆ స్వామివారి కృప వల్ల అందరూ బాగుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోట్నక్ ప్రమోద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు,భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్ భువనగిరి పట్టణ కౌన్సిలర్లు చల్లగురుల రఘుబాబు కృష్ణవేణి,జలగం విగ్నేష్,గుంతల నరసింహ,ఆలయ మాజీ చైర్మన్ దేవరకొండ నరసింహ చారి,ఆలయ కమిటీ డైరెక్టర్లు కాలియా స్వాతి నాగరాజు,వచ్చు నాగరాజు,ఆలయ పూజారులు కప్పగంతుల ప్రవీణ్ శర్మగారు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News