Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:22 PM

ధర్నాకు ముందు యూనియన్ నాయకుల అరెస్టు

ధర్నాకు ముందు యూనియన్ నాయకుల అరెస్టు

ధర్నాకు ముందు యూనియన్ నాయకుల అరెస్టు
March 17, 2026 04:18 PM 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపార్క్ ధర్నా ముందే అరెస్టులు

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇంద్రపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నా నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనకు అడ్డుకట్ట వేయడానికి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, రామన్నపేట మండల అధ్యక్షుడు గాదె ఎల్లయ్యలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కార్మిక సమస్యలపై పోరాటాలను అణచివేయడమే ఈ చర్యల లక్ష్యమని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News