Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:05 AM

ధర్నాకు ముందు యూనియన్ నాయకుల అరెస్టు

ధర్నాకు ముందు యూనియన్ నాయకుల అరెస్టు

ధర్నాకు ముందు యూనియన్ నాయకుల అరెస్టు
17-03-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపార్క్ ధర్నా ముందే అరెస్టులు

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇంద్రపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నా నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనకు అడ్డుకట్ట వేయడానికి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, రామన్నపేట మండల అధ్యక్షుడు గాదె ఎల్లయ్యలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కార్మిక సమస్యలపై పోరాటాలను అణచివేయడమే ఈ చర్యల లక్ష్యమని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు

Sthanikam

ధర్నాకు ముందు యూనియన్ నాయకుల అరెస్టు

Article Image

ఇంద్రపార్క్ ధర్నా ముందే అరెస్టులు

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇంద్రపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నా నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనకు అడ్డుకట్ట వేయడానికి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, రామన్నపేట మండల అధ్యక్షుడు గాదె ఎల్లయ్యలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కార్మిక సమస్యలపై పోరాటాలను అణచివేయడమే ఈ చర్యల లక్ష్యమని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News