Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:21 PM

దేశ భాషలందు తెలుగు లెస్స

దేశ భాషలందు తెలుగు లెస్స

దేశ భాషలందు తెలుగు లెస్స
December 30, 2025 05:52 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖమ్మం స్థానికం ప్రతినిధి

మాతృభాష మహోన్నతమైనదని పరభాష వ్యామోహంలో పడి అది రాక ఇది రాక రెంటాచెడ్డ రేవడి కావద్దని ఖమ్మం నగర పాలక మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. 2026 జనవరి 3,4,5 తేదీలలో ఆంద్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా|| గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రచార పత్రిక ను వారి నివాసం లో మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వికాస వేదిక సాహిత్య సంస్థ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణ దేవరాయలు కొనియాడరు సి పి బ్రౌన్ తెలుగు కు ఎనలేని కృషి చేసి ఇటా లియన్ ఆఫ్ త ఈస్ట్ అని పరదేశీయులు అజంత భాషగా కొనియాడడం గర్వకారణం అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమం లో సంస్థ గౌరవాధ్యక్షులు బుక్కా సత్యనారాయణ జిల్లా కార్యదర్శి తిరునగరి శ్రీనివాసరావు యువత విభాగం కార్యదర్శి లక్ష్మి నరసింహ చారి కొంపల్లి రామయ్య గుమ్మడి పుల్లయ్య తదితరులు పాలుగోన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News