Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:52 PM

దేశ భాషలందు తెలుగు లెస్స

దేశ భాషలందు తెలుగు లెస్స

దేశ భాషలందు తెలుగు లెస్స
30-12-2025 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖమ్మం స్థానికం ప్రతినిధి

మాతృభాష మహోన్నతమైనదని పరభాష వ్యామోహంలో పడి అది రాక ఇది రాక రెంటాచెడ్డ రేవడి కావద్దని ఖమ్మం నగర పాలక మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. 2026 జనవరి 3,4,5 తేదీలలో ఆంద్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా|| గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రచార పత్రిక ను వారి నివాసం లో మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వికాస వేదిక సాహిత్య సంస్థ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణ దేవరాయలు కొనియాడరు సి పి బ్రౌన్ తెలుగు కు ఎనలేని కృషి చేసి ఇటా లియన్ ఆఫ్ త ఈస్ట్ అని పరదేశీయులు అజంత భాషగా కొనియాడడం గర్వకారణం అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమం లో సంస్థ గౌరవాధ్యక్షులు బుక్కా సత్యనారాయణ జిల్లా కార్యదర్శి తిరునగరి శ్రీనివాసరావు యువత విభాగం కార్యదర్శి లక్ష్మి నరసింహ చారి కొంపల్లి రామయ్య గుమ్మడి పుల్లయ్య తదితరులు పాలుగోన్నారు.

Sthanikam

దేశ భాషలందు తెలుగు లెస్స

Article Image

ఖమ్మం స్థానికం ప్రతినిధి

మాతృభాష మహోన్నతమైనదని పరభాష వ్యామోహంలో పడి అది రాక ఇది రాక రెంటాచెడ్డ రేవడి కావద్దని ఖమ్మం నగర పాలక మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. 2026 జనవరి 3,4,5 తేదీలలో ఆంద్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా|| గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రచార పత్రిక ను వారి నివాసం లో మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వికాస వేదిక సాహిత్య సంస్థ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణ దేవరాయలు కొనియాడరు సి పి బ్రౌన్ తెలుగు కు ఎనలేని కృషి చేసి ఇటా లియన్ ఆఫ్ త ఈస్ట్ అని పరదేశీయులు అజంత భాషగా కొనియాడడం గర్వకారణం అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమం లో సంస్థ గౌరవాధ్యక్షులు బుక్కా సత్యనారాయణ జిల్లా కార్యదర్శి తిరునగరి శ్రీనివాసరావు యువత విభాగం కార్యదర్శి లక్ష్మి నరసింహ చారి కొంపల్లి రామయ్య గుమ్మడి పుల్లయ్య తదితరులు పాలుగోన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News