Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:19 AM

దీక్ష విరమణకు ముగింపు.. డిమాండ్‌కు బలం. వంద పడకల ఆస్పత్రి అవసరమే: ఆర్డీఓ శేఖర్ రెడ్డి

దీక్ష విరమణకు ముగింపు.. డిమాండ్‌కు బలం. వంద పడకల ఆస్పత్రి అవసరమే: ఆర్డీఓ శేఖర్ రెడ్డి

దీక్ష విరమణకు ముగింపు.. డిమాండ్‌కు బలం.   వంద పడకల ఆస్పత్రి అవసరమే: ఆర్డీఓ శేఖర్ రెడ్డి
March 19, 2026 03:11 PM 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వాస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచాలన్న డిమాండ్‌కు అధికారుల మద్దతు లభించింది.

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్షను బుధవారం చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్ నిమ్మరసం అందజేసి విరమింపజేశారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రజల డిమాండ్ సమంజసమేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, నూతన భవనాలు నిర్మించడం అత్యవసరమని పేర్కొంటూ, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు మాట్లాడుతూ, “ఆస్పత్రి అప్‌గ్రేడ్ సాధించే వరకు పోరాటం ఆగదు” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News