Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:28 PM

దీక్ష విరమణకు ముగింపు.. డిమాండ్‌కు బలం. వంద పడకల ఆస్పత్రి అవసరమే: ఆర్డీఓ శేఖర్ రెడ్డి

దీక్ష విరమణకు ముగింపు.. డిమాండ్‌కు బలం. వంద పడకల ఆస్పత్రి అవసరమే: ఆర్డీఓ శేఖర్ రెడ్డి

దీక్ష విరమణకు ముగింపు.. డిమాండ్‌కు బలం.   వంద పడకల ఆస్పత్రి అవసరమే: ఆర్డీఓ శేఖర్ రెడ్డి
March 19, 2026 03:11 PM 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వాస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచాలన్న డిమాండ్‌కు అధికారుల మద్దతు లభించింది.

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్షను బుధవారం చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్ నిమ్మరసం అందజేసి విరమింపజేశారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రజల డిమాండ్ సమంజసమేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, నూతన భవనాలు నిర్మించడం అత్యవసరమని పేర్కొంటూ, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు మాట్లాడుతూ, “ఆస్పత్రి అప్‌గ్రేడ్ సాధించే వరకు పోరాటం ఆగదు” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News