Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 08:04 PM

డీజిల్. పెట్రోల్ పై పెంచిన ధరలు తగ్గించాలనీ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు

డీజిల్. పెట్రోల్ పై పెంచిన ధరలు తగ్గించాలనీ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు

డీజిల్. పెట్రోల్ పై పెంచిన ధరలు తగ్గించాలనీ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు
May 16, 2026 07:02 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కేంద్ర బీజేపీ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ పై లీటరుకు మూడు రూపాయలుపెంచి సామాన్యుల పై పెను భారం మోపి0దని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారంతుంగతుర్తి మండల చౌరస్తాలోలో టిఆర్ఎస్ శ్రేణుల తో కలిసి ఆటోను తాడుతో కట్టి లాగుతూనిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేశారు. పెట్రోల్ డీజిల్ పై లీటరు కు మూడు రూపాయలుపెంచడం వలన నిత్యావసర వస్తువులపై అధిక ధరలు పెరిగి జీవనం కృంగి పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్మం , మండల నాయకులు మల్యాల రాములు. సోమేష్. గోపగాని శ్రీనివాస్. గుండగానీ లక్ష్మయ్య. మల్లేష్. సింహాద్రి. సర్పంచ్ రమేష్.. మహేష్.. కదారి దాసు. ఉప్పల వీరయ్య. యాకూబ్.. రవి., వీరోజీ నాయక్. యాకూబ్. తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News