PRINT TIME: May 16, 2026 08:04 PM
డీజిల్. పెట్రోల్ పై పెంచిన ధరలు తగ్గించాలనీ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు
డీజిల్. పెట్రోల్ పై పెంచిన ధరలు తగ్గించాలనీ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు
May 16, 2026 07:02 PM
1 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
కేంద్ర బీజేపీ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ పై లీటరుకు మూడు రూపాయలుపెంచి సామాన్యుల పై పెను భారం మోపి0దని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారంతుంగతుర్తి మండల చౌరస్తాలోలో టిఆర్ఎస్ శ్రేణుల తో కలిసి ఆటోను తాడుతో కట్టి లాగుతూనిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేశారు. పెట్రోల్ డీజిల్ పై లీటరు కు మూడు రూపాయలుపెంచడం వలన నిత్యావసర వస్తువులపై అధిక ధరలు పెరిగి జీవనం కృంగి పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్మం , మండల నాయకులు మల్యాల రాములు. సోమేష్. గోపగాని శ్రీనివాస్. గుండగానీ లక్ష్మయ్య. మల్లేష్. సింహాద్రి. సర్పంచ్ రమేష్.. మహేష్.. కదారి దాసు. ఉప్పల వీరయ్య. యాకూబ్.. రవి., వీరోజీ నాయక్. యాకూబ్. తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి