Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉదరి రాములు కన్నుమూత “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 05:42 PM

డీఎస్సీ,సిఐ,ఎస్సైకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి పిలుపు

డీఎస్సీ,సిఐ,ఎస్సైకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి పిలుపు

డీఎస్సీ,సిఐ,ఎస్సైకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి  పిలుపు
25-02-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ డీఎస్సీ కార్యాలయంలో జహీరాబాద్ డిఎస్పి సైదా, జహీరాబాద్ సిఐ శివలింగం, కోహీర్ ఎస్సై నరేష్ ను గురుజువాడ గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా, మార్చి 1వ తేదీన గురుజువాడ గ్రామంలో ఘనంగా జరగబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు తెలియజేసి, వేడుకను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు వినమ్రంగా ఆహ్వానించారు.దేశభక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిని యువతకు అందించాలనే లక్ష్యంతో, ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సమష్టి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ ప్రజలు మార్చి 1వ తేదీన జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని ఘనంగా జరుపుకునేందుకు మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

Sthanikam

డీఎస్సీ,సిఐ,ఎస్సైకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి పిలుపు

Article Image

జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ డీఎస్సీ కార్యాలయంలో జహీరాబాద్ డిఎస్పి సైదా, జహీరాబాద్ సిఐ శివలింగం, కోహీర్ ఎస్సై నరేష్ ను గురుజువాడ గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా, మార్చి 1వ తేదీన గురుజువాడ గ్రామంలో ఘనంగా జరగబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు తెలియజేసి, వేడుకను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు వినమ్రంగా ఆహ్వానించారు.దేశభక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిని యువతకు అందించాలనే లక్ష్యంతో, ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సమష్టి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ ప్రజలు మార్చి 1వ తేదీన జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని ఘనంగా జరుపుకునేందుకు మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News