మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలిచిన; సర్పంచ్ మల్లేష్
మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలిచిన; సర్పంచ్ మల్లేష్
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం సంగేo గ్రామంలోకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గున్న సత్తెమ్మ, ఇరుగు దానయ్య ఇటీవలఆరోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కల కోట్ల మల్లేష్ వారి కుటుంబాలను పరామర్శించి 100 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ న్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాకులారా బిక్షం రెడ్డి, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కలకోట్ల దాసులు, మాజీ ఉపసర్పంచ్ అనిత లింగయ్య ,ఏషమల్ల బాలరాజు, జటంగి మల్లయ్య, వీరబోయిన ఉప్పలయ్య, జటంగి నాగయ్య, జటంగి వెంకన్న, వీరబోయిన మల్లయ్య ,కన్నెగంటి వెంకటరమణాచారి, చెడుపాక వెంకన్న, చెడుపాక రవి, కలకోట్ల ఎలైజర్, ముత్యాలు రమేష్, రవి, ఇరుగు ఉప్పలయ్య ,మధుసూదన్ ,హిమానీలు ,నాగయ్య, మల్లేష్, నితిన్ ,నాగరాజు, రాకేష్ రెడ్డి, బిక్షం, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి