Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:18 PM

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
January 07, 2026 06:02 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి


చిట్యాల:

అతివేగంగా ద్విచక్ర వాహనం నడపడం ఓ వ్యక్తి ప్రాణాన్ని హరించింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన పగిండ్ల ఉప్పలయ్య (50) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

హైదరాబాదు వైపు వెళ్తుండగా గుండ్రంపల్లి గ్రామ శివారులోని Bharath పెట్రోల్ బంక్ సమీపంలో సాయంత్రం సమయంలో స్కూటీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డు, చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఉప్పలయ్యకు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికులు అతన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎల్.బి.నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News