Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:41 PM

డ్రోన్‌తో జెండా ఎగరవేసిన జెట్టి శివప్రసాద్

డ్రోన్‌తో జెండా ఎగరవేసిన జెట్టి శివప్రసాద్

డ్రోన్‌తో జెండా ఎగరవేసిన జెట్టి శివప్రసాద్
14-04-2026 247 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలంలోని నిర్నముల గ్రామంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. జెట్టి శివప్రసాద్ తన డ్రోన్‌కు జెండా కట్టి గాల్లో ఎగరవేసి ఆకట్టుకున్నారు.

అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

డ్రోన్‌తో జెండా ఎగరవేసిన జెట్టి శివప్రసాద్

Article Image

రామన్నపేట: బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలంలోని నిర్నముల గ్రామంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. జెట్టి శివప్రసాద్ తన డ్రోన్‌కు జెండా కట్టి గాల్లో ఎగరవేసి ఆకట్టుకున్నారు.

అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News