రామన్నపేట: బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలంలోని నిర్నముల గ్రామంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. జెట్టి శివప్రసాద్ తన డ్రోన్కు జెండా కట్టి గాల్లో ఎగరవేసి ఆకట్టుకున్నారు.
అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి