Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన
27-02-2026 258 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అర్రివ్ అలీవ్ కాంపెయిన్ –2026 కార్యక్రమంలో భాగంగా గురువారం మల్కాపూర్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్ ) సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం ద్వారా ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, వారి సిబ్బంది హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని, సురక్షిత ప్రయాణంతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

Article Image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అర్రివ్ అలీవ్ కాంపెయిన్ –2026 కార్యక్రమంలో భాగంగా గురువారం మల్కాపూర్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్ ) సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం ద్వారా ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, వారి సిబ్బంది హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని, సురక్షిత ప్రయాణంతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News