Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:04 AM

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
26-03-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

గురువారం మినీ మీటింగ్ హాల్‌లో భువనగిరి మండలంలోని సింగన్నగూడెం, బీబీనగర్, వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబిలకపల్లి గ్రామాల్లోని ఇండ్ల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇండ్లలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇండ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి సంబంధించిన మౌళిక సదుపాయాలు పూర్తిగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు.

సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీరాములు, ఆర్ అండ్ బి అధికారి సరిత, పీఆర్ ఈఈ దసయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

భువనగిరి,డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

గురువారం మినీ మీటింగ్ హాల్‌లో భువనగిరి మండలంలోని సింగన్నగూడెం, బీబీనగర్, వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబిలకపల్లి గ్రామాల్లోని ఇండ్ల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇండ్లలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇండ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి సంబంధించిన మౌళిక సదుపాయాలు పూర్తిగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు.

సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీరాములు, ఆర్ అండ్ బి అధికారి సరిత, పీఆర్ ఈఈ దసయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News