Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 02:08 AM

డా,, బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్

డా,, బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్

డా,, బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్
February 18, 2026 05:47 PM 720 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలో రాణించాలి: ఈజీఎమ్ మురళీకృష్ణ

శ్రీ చైతన్య రెసిడెన్షియల్ పాఠశాలలో డా,, బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను బుధవారం ఏర్పాటు చేసినారు. ఈ స్పోర్ట్స్ కు విజయవాడ జోనల్ జోన్ విద్యార్థులు, నందిగామ జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, కోదాడ విద్యార్థులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ చైతన్య ఈజిఎం మురళీకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇటువంటి ఆటలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్ఐ వెంకటేశ్వర్లు, విజయవాడ ఆర్ఐ వినోద్, ప్రిన్సిపాల్ గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్, శేష్ బాబు, హనుమంతరావు, జోనల్ కోఆర్డినేటర్ వెంకట్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News