Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:21 AM

చింతలపూడికి రెండు జూనియర్ సివిల్ కోర్టుల భవనాలు మంజూరు

చింతలపూడికి రెండు జూనియర్ సివిల్ కోర్టుల భవనాలు మంజూరు

చింతలపూడికి రెండు జూనియర్ సివిల్ కోర్టుల భవనాలు మంజూరు
February 24, 2026 06:52 AM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి పట్టణానికి రెండు జూనియర్ సివిల్ కోర్టుల భవనాలు మంజూరుకానున్నాయి. ఈ మేరకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ న్యాయశాఖ మంత్రి మరియు న్యాయశాఖ కార్యదర్శి లను శుక్రవారం సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

చింతలపూడిలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు భవనాలు అత్యవసరమని ఎమ్మెల్యే వివరించారు. అలాగే కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)ను నియమించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కార్యదర్శి జి. ప్రతిభా దేవి స్పందిస్తూ, 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండు అదనపు జూనియర్ సివిల్ కోర్టు భవనాలను మంజూరు చేస్తామని, అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నియామకం పూర్తయ్యాక ఏజీపీని నియమించే ప్రక్రియ చేపడతామని తెలిపారు.

ఈ నిర్ణయంతో చింతలపూడి ప్రాంత ప్రజలకు న్యాయసేవలు మరింత సులభతరం కానున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News