Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:23 AM

చిట్యాలలో విద్యుత్ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ

చిట్యాలలో విద్యుత్ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ

చిట్యాలలో విద్యుత్ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ
22-01-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి చిట్యాలలో విద్యుత్ ఉద్యోగుల సంఘం ఐఎన్టియుసి 327 యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నాడు ఏఈ రవీందర్ రెడ్డి యూనియన్ డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాలలో ఓ&ఎం కార్మికులు, సబ్ స్టేషన్ ఆపరేటర్ లు పడుతున్న సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు ఏఈ కి వారి సమస్యలను వివరిస్తూ మండలంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండాలంటే గాలి వాన వచ్చిన ఏ రాత్రి అయినా విద్యుత్ సరఫరా చేయడానికి సరిపడ పరికరాలు అన్నారు & ఎం కు రావలసిన ఈక్విపట్ మెంట్స్ సెప్టి పరికరాలు, ఎర్త్ రాడ్స్, రైన్ కోట్స్, బ్యాటరీస్,సబ్ స్టేషన్ లలో లైట్స్ ఎర్త్ రాడ్స్, గ్లౌసెస్, బ్యాటరీస్, సబ్ స్టేషన్ మెంటానెన్స్ లు సరిగ్గా లేవని తెలియజేశారు

ఈ కార్యక్రమం లో టిఎస్ఈఈయు ( ఐఎన్టియుసి 327) యూనియన్ నాయకులు చిట్యాల సెక్షన్ లీడర్ పగుడాల వెంకటేశ్వర్లు, మందాస్ వెంకన్న , అద్దెల నర్సిరెడ్డి, ఏర్పుల తిరుమలేశ్, శరత్ లు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో విద్యుత్ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి చిట్యాలలో విద్యుత్ ఉద్యోగుల సంఘం ఐఎన్టియుసి 327 యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నాడు ఏఈ రవీందర్ రెడ్డి యూనియన్ డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాలలో ఓ&ఎం కార్మికులు, సబ్ స్టేషన్ ఆపరేటర్ లు పడుతున్న సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు ఏఈ కి వారి సమస్యలను వివరిస్తూ మండలంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండాలంటే గాలి వాన వచ్చిన ఏ రాత్రి అయినా విద్యుత్ సరఫరా చేయడానికి సరిపడ పరికరాలు అన్నారు & ఎం కు రావలసిన ఈక్విపట్ మెంట్స్ సెప్టి పరికరాలు, ఎర్త్ రాడ్స్, రైన్ కోట్స్, బ్యాటరీస్,సబ్ స్టేషన్ లలో లైట్స్ ఎర్త్ రాడ్స్, గ్లౌసెస్, బ్యాటరీస్, సబ్ స్టేషన్ మెంటానెన్స్ లు సరిగ్గా లేవని తెలియజేశారు

ఈ కార్యక్రమం లో టిఎస్ఈఈయు ( ఐఎన్టియుసి 327) యూనియన్ నాయకులు చిట్యాల సెక్షన్ లీడర్ పగుడాల వెంకటేశ్వర్లు, మందాస్ వెంకన్న , అద్దెల నర్సిరెడ్డి, ఏర్పుల తిరుమలేశ్, శరత్ లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News