Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 12:59 AM

చిట్యాలలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ నేతల పరామర్శ

చిట్యాలలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ నేతల పరామర్శ

చిట్యాలలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ నేతల పరామర్శ
May 29, 2026 07:53 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ఇటీవల జరిగిన ఆకస్మిక అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని వార్డ్ కౌన్సిలర్ షబానా అజీమ్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారు, జరిగిన నష్టంపై ఆరా తీశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బొబ్బలి శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్ యాదవ్, రావుల వెంకన్న, మాసపల్లి వెంకన్న, గౌస్ పాషా, షేక్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News