Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:25 PM

చిట్యాల మున్సిపాలిటీలో మొదటిరోజు దాఖలైన నామినేషన్లు

చిట్యాల మున్సిపాలిటీలో మొదటిరోజు దాఖలైన నామినేషన్లు

చిట్యాల మున్సిపాలిటీలో మొదటిరోజు దాఖలైన నామినేషన్లు
January 28, 2026 06:42 PM 408 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధికొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. మొదటి రోజే రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. మొత్తం 12 వార్డులు ఉన్న చిట్యాల మున్సిపాలిటీలో తొలి రోజున 9 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.

దాఖలైన నామినేషన్లలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. అవి 1, 5, 6, 7, 9, 10 మరియు 12 వార్డులకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు.ఇక రెండో వార్డుకు సీపీఐ పార్టీ తరఫున ఒక నామినేషన్, ఆరవ వార్డుకు బీజేపీ పార్టీ తరఫున మరో నామినేషన్ దాఖలైనట్లు కమిషనర్ వివరించారు.

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవడంతో చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ సందడి నెలకొంది. రాబోయే రోజుల్లో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.


మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News