Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 01:25 PM

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు
03-02-2026 225 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని మరోసారి స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజాహిత పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మద్దతుగా సీపీఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతుప్రకటించింది.సీపీఐ పార్టీతరఫున02వ వార్డు – ఎస్‌కే ఖాతీజ,07వ వార్డు – బొలుగురి సుగుణమ్మ, లింగయ్య గార్లు

గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి సహకారాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని వర్గాల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల నమ్మకం, ఆశలు అన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయని స్పష్టం చేశారు.చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ఖాయమని, కాంగ్రెస్ జెండా ఎగరడం తథ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు.


Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు

Article Image

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని మరోసారి స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజాహిత పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మద్దతుగా సీపీఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతుప్రకటించింది.సీపీఐ పార్టీతరఫున02వ వార్డు – ఎస్‌కే ఖాతీజ,07వ వార్డు – బొలుగురి సుగుణమ్మ, లింగయ్య గార్లు

గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి సహకారాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని వర్గాల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల నమ్మకం, ఆశలు అన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయని స్పష్టం చేశారు.చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ఖాయమని, కాంగ్రెస్ జెండా ఎగరడం తథ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News