Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:28 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అవగాహన సదస్సు

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అవగాహన సదస్సు

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అవగాహన సదస్సు
04-02-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై పోటీచేసే అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు మాస్టర్ ట్రైనర్ ద్వారా ఐడెంటిటీ కార్డులు అందజేశారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల ఐడీ కార్డులను ఆయా వార్డులకు సంబంధించిన రిటర్నింగ్ అధికారుల వద్ద పొందాలని సూచించారు.వాహనాల అనుమతి పాసులను మున్సిపల్ కమిషనర్ ద్వారా, మైక్ అనుమతులను డీఎస్పీ ద్వారా తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.నల్లగొండలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్)లో రూమ్ నంబర్–1001లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, మాస్టర్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి, ఆర్వోలు, ఏఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అవగాహన సదస్సు

Article Image

చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై పోటీచేసే అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు మాస్టర్ ట్రైనర్ ద్వారా ఐడెంటిటీ కార్డులు అందజేశారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల ఐడీ కార్డులను ఆయా వార్డులకు సంబంధించిన రిటర్నింగ్ అధికారుల వద్ద పొందాలని సూచించారు.వాహనాల అనుమతి పాసులను మున్సిపల్ కమిషనర్ ద్వారా, మైక్ అనుమతులను డీఎస్పీ ద్వారా తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.నల్లగొండలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్)లో రూమ్ నంబర్–1001లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, మాస్టర్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి, ఆర్వోలు, ఏఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News