Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:04 AM

చిన్నారిని ఆశీర్వదించిన; మాజీ ఎమ్మెల్యే కిషోర్

చిన్నారిని ఆశీర్వదించిన; మాజీ ఎమ్మెల్యే కిషోర్

చిన్నారిని ఆశీర్వదించిన; మాజీ ఎమ్మెల్యే కిషోర్
04-03-2026 222 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు రచ్చ నవీన్ కుమార్తె ఆయుష్వి తొలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకలకు తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగేందర్ రావు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఆయుష్వి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, మాజీ ఉపాధ్యక్షుడు శ్రీశైలం, జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, ఉప్పలయ్య, వెంకన్న, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

చిన్నారిని ఆశీర్వదించిన; మాజీ ఎమ్మెల్యే కిషోర్

Article Image

తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు రచ్చ నవీన్ కుమార్తె ఆయుష్వి తొలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకలకు తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగేందర్ రావు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఆయుష్వి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, మాజీ ఉపాధ్యక్షుడు శ్రీశైలం, జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, ఉప్పలయ్య, వెంకన్న, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News