రామన్నపేట, మండలంలోని నిధాన్పల్లికి చెందిన లోడంగి శివ యాదవ్ కుమారుని పుట్టినరోజు వేడుకలు బోగారం గ్రామంలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ మదర్ డైరీ చైర్మన్ మందడి ప్రభాకర్రెడ్డి, మందడి భూపాల్రెడ్డి, మందడి సంతోష్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి