Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:43 AM

చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ మానిటరింగ్ టాగ్ ల ఏర్పాటు గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు

చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ మానిటరింగ్ టాగ్ ల ఏర్పాటు గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు

చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ మానిటరింగ్ టాగ్ ల ఏర్పాటు  గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు
February 10, 2026 08:06 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు ఈస్ట్ డి.సి.పి.కృష్ణ కాంత్ పటేల్ పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను ఆధారంగా చేసుకుని అత్యంత పటిష్టంగా బందోబస్త్ ఏర్పాట్లను చేయడం జరిగింది.

ఉత్సవాల సమయంలో భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలో, జన సమూహ నియంత్రణలో అని ముఖ్య ప్రదేశాలలో సీసీ కెమెరాల ద్వారా నిఘా, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక ఏర్పాట్లతో పాటు అన్నీ శాఖల సమన్వయంతో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పెద్ద కార్యక్రమాలలో భక్తుల రద్దీ నేపథ్యంలో చిన్నపిల్లలు తప్పిపోవడం వారిని వెతుకుంటూ వారి కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులను తొలగించడానికి గత సంవత్సరం జిల్లా యంత్రాంగం వారు చిన్న పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్రాకింగ్ టాగ్ లను పిల్లలకు వేయించడం జరిగింది. ఈ నేపధ్యంలో ఈ రోజు గుణదల మేరీమాత టెంపుల్ పరిసర ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం ఐ.సి.డి.ఎస్., రెవెన్యూ, ఫోరం ఫర్ చైల్డ్ టీం వారు పలు బృందాలుగా ఏర్పడి తిరునాళ్ళకు వచ్చిన చిన్న పిల్లలకు వారి వివరాలను పొందుపరిచిన చైల్డ్ ట్రాకింగ్ టాగ్ లను వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఏ.సి.పి. కె.దామోధర్ , మాచవరం ఇన్స్పెక్టర్ డి.వి.రమణ , ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అరవ రమేష్ ఇతర అదికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News