Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:19 PM

చిట్యాల మున్సిపల్ కేంద్రం ముందు శివనేని గూడెం గ్రామస్తుల ధర్నా

చిట్యాల మున్సిపల్ కేంద్రం ముందు శివనేని గూడెం గ్రామస్తుల ధర్నా

చిట్యాల మున్సిపల్ కేంద్రం ముందు శివనేని గూడెం గ్రామస్తుల ధర్నా
December 30, 2025 02:12 PM 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి చిట్యాల.

కొమిడాల మహేందర్ రెడ్డి


చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేని గూడెంలో చెత్త డంపింగ్ యార్డ్ ను తొలగించాలని, మునిసిపాలిటీ కేంద్రం ముందు చెత్త వేసి ధర్నా చేసిన గ్రామస్థులు. ఊరిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు వృద్ధులకు శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్న గ్రామస్థులు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News