స్థానికం ప్రతినిధి చిట్యాల.
కొమిడాల మహేందర్ రెడ్డి
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేని గూడెంలో చెత్త డంపింగ్ యార్డ్ ను తొలగించాలని, మునిసిపాలిటీ కేంద్రం ముందు చెత్త వేసి ధర్నా చేసిన గ్రామస్థులు. ఊరిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు వృద్ధులకు శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్న గ్రామస్థులు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి