Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:36 AM

చాట్రాయి లో ఆర్ సి ఎం సిస్టర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

చాట్రాయి లో ఆర్ సి ఎం సిస్టర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

చాట్రాయి లో ఆర్ సి ఎం సిస్టర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
08-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి సిఎస్ఏఎస్ఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్సియం సిస్టర్స్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ బుర్రి పండు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు నేటి కాలంలో విద్య, ఉపాధి, రాజకీయాలు సహా అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నప్పటికీ మహిళా రక్షణ విషయంలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా సమాజంలో ఆలోచన విధానం మారకపోతే మహిళలు ఎదుర్కొనే అసమానతలు పూర్తిగా తొలగవని పేర్కొన్నారు.

మహిళలకు గౌరవం, భద్రత కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సమాజంలో అవగాహన పెంపొందితేనే మహిళలు నిజమైన స్వేచ్ఛతో ముందుకు సాగగలరని అన్నారు. కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయి లో ఆర్ సి ఎం సిస్టర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Article Image

చాట్రాయి సిఎస్ఏఎస్ఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్సియం సిస్టర్స్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ బుర్రి పండు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు నేటి కాలంలో విద్య, ఉపాధి, రాజకీయాలు సహా అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నప్పటికీ మహిళా రక్షణ విషయంలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా సమాజంలో ఆలోచన విధానం మారకపోతే మహిళలు ఎదుర్కొనే అసమానతలు పూర్తిగా తొలగవని పేర్కొన్నారు.

మహిళలకు గౌరవం, భద్రత కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సమాజంలో అవగాహన పెంపొందితేనే మహిళలు నిజమైన స్వేచ్ఛతో ముందుకు సాగగలరని అన్నారు. కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News