Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:01 AM

చలాన్ పడితే చాలు… అకౌంట్ నుంచే డబ్బు కట్. సీఎం రేవంత్ రెడ్డి

చలాన్ పడితే చాలు… అకౌంట్ నుంచే డబ్బు కట్. సీఎం రేవంత్ రెడ్డి

చలాన్ పడితే చాలు… అకౌంట్ నుంచే డబ్బు కట్. సీఎం రేవంత్ రెడ్డి
13-01-2026 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాహన రిజిస్ట్రేషన్‌కే బ్యాంక్ వివరాలు తప్పనిసరి

ట్రాఫిక్ జరిమానాల వసూళ్లలో విప్లవాత్మక మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన

స్థానిక ప్రధాన ప్రతినిధి

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక చలాన్ కాగితాల వరకే పరిమితం కాదు. చలాన్ పడిన క్షణంలోనే వాహన యజమాని బ్యాంక్ అకౌంట్ నుంచి జరిమానా డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనే యజమానుల నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని, వాటిని రవాణా శాఖ డేటాబేస్‌తో సింక్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు కాగానే జరిమానా మొత్తం నేరుగా అకౌంట్ నుంచి డెబిట్ అయ్యేలా వ్యవస్థను రూపొందించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

Sthanikam

చలాన్ పడితే చాలు… అకౌంట్ నుంచే డబ్బు కట్. సీఎం రేవంత్ రెడ్డి

Article Image

వాహన రిజిస్ట్రేషన్‌కే బ్యాంక్ వివరాలు తప్పనిసరి

ట్రాఫిక్ జరిమానాల వసూళ్లలో విప్లవాత్మక మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన

స్థానిక ప్రధాన ప్రతినిధి

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక చలాన్ కాగితాల వరకే పరిమితం కాదు. చలాన్ పడిన క్షణంలోనే వాహన యజమాని బ్యాంక్ అకౌంట్ నుంచి జరిమానా డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనే యజమానుల నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని, వాటిని రవాణా శాఖ డేటాబేస్‌తో సింక్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు కాగానే జరిమానా మొత్తం నేరుగా అకౌంట్ నుంచి డెబిట్ అయ్యేలా వ్యవస్థను రూపొందించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News