Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 03:29 AM

చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్వో వీరాభాయి

చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్వో వీరాభాయి

చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్వో వీరాభాయి
February 25, 2026 03:40 PM 331 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మావయ్య మొగుదాల స్వామి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ ఎమ్మార్వో వీరాభాయి వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మరణించిన స్వామి గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆత్మీయంగా మాట్లాడి ఓదార్పు నిచ్చారు.పరామర్శ కార్యక్రమంలో ఆర్‌ఐ సుధాకర్, రామిరెడ్డి, సర్వేయర్ మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవగోని వెంకటేష్ గౌడ్, బొంగు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News