Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:26 PM

చైనాలో గ్రానైట్ అంతర్జాతీయ ప్రదర్శన సందర్శన

చైనాలో గ్రానైట్ అంతర్జాతీయ ప్రదర్శన సందర్శన

చైనాలో గ్రానైట్ అంతర్జాతీయ ప్రదర్శన సందర్శన
March 17, 2026 06:48 PM 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అధునాతన యంత్రాంగంపై రాయల నాగేశ్వరరావు ఆసక్తి

చైనాలోని Xiamenలో జరుగుతున్న గ్రానైట్ అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర Rao సందర్శించారు.

ఈ సందర్భంగా అధునాతన గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యంత్రాలను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. అలాగే ఈ యంత్రాల ద్వారా తయారవుతున్న మార్నిమెంట్స్ తయారీ విధానాన్ని కూడా సమగ్రంగా పరిశీలించారు.

గ్రానైట్ పరిశ్రమలో నూతన సాంకేతికతలను అవలంబించడం ద్వారా ఉత్పత్తి నాణ్యత పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News