Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:17 AM

చైనాలో గ్రానైట్ అంతర్జాతీయ ప్రదర్శన సందర్శన

చైనాలో గ్రానైట్ అంతర్జాతీయ ప్రదర్శన సందర్శన

చైనాలో గ్రానైట్ అంతర్జాతీయ ప్రదర్శన సందర్శన
March 17, 2026 06:48 PM 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అధునాతన యంత్రాంగంపై రాయల నాగేశ్వరరావు ఆసక్తి

చైనాలోని Xiamenలో జరుగుతున్న గ్రానైట్ అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర Rao సందర్శించారు.

ఈ సందర్భంగా అధునాతన గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యంత్రాలను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. అలాగే ఈ యంత్రాల ద్వారా తయారవుతున్న మార్నిమెంట్స్ తయారీ విధానాన్ని కూడా సమగ్రంగా పరిశీలించారు.

గ్రానైట్ పరిశ్రమలో నూతన సాంకేతికతలను అవలంబించడం ద్వారా ఉత్పత్తి నాణ్యత పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News