అధునాతన యంత్రాంగంపై రాయల నాగేశ్వరరావు ఆసక్తి
చైనాలోని Xiamenలో జరుగుతున్న గ్రానైట్ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర Rao సందర్శించారు.
ఈ సందర్భంగా అధునాతన గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యంత్రాలను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. అలాగే ఈ యంత్రాల ద్వారా తయారవుతున్న మార్నిమెంట్స్ తయారీ విధానాన్ని కూడా సమగ్రంగా పరిశీలించారు.
గ్రానైట్ పరిశ్రమలో నూతన సాంకేతికతలను అవలంబించడం ద్వారా ఉత్పత్తి నాణ్యత పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి