రామన్నపేట మండలంలోని
ఇంద్రపాలనగరం: గ్రామంలోని 11వ వార్డులో వడ్డెర ఈదమ్మ గుడి సమీపంలో ఉన్న బోరు మోటర్ పూర్తిగా చెడిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. దీనిపై స్పందించిన సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తక్షణమే చర్యలు చేపట్టి కొత్త మోటర్ బిగింపజేశారు. దీంతో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు తీరాయి.
ఈ కార్యక్రమంలో 11వ వార్డ్ సభ్యుడు వరికుప్పల స్వామి, పంచాయతీ కార్యదర్శి రసూల్, మెకానిక్ నల్ల యాదయ్య, కుంచం శ్రీను, వాటర్ మెన్ మంటి అంజయ్య, సిబ్బంది మంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి