Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:13 PM

బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు.

బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు.

బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు.
January 30, 2026 08:46 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

రాజాం: బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అమ్మవారి 100వ జాతర మహోత్సవ ఏర్పాట్లు చేయనున్న సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి జాతరను ఉత్తరాంధ్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పూనుకున్నట్లు తెలిపారు.ఈ జాతరను రాష్ట్ర పండుగగా చేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిని గారిని కలిసి వినతి అందజేసినట్లు తెలిపారు.అలాగే అధినేత చంద్రబాబు దృష్టిలో పెడతానని తెలిపారు. ఈ 100వ జాతర మహోత్సవాన్ని ప్రజలు మరచిపోలేని విధంగా చేసేందుకు కృషి చేస్తానన్నారు. దీనికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ,పెద్దలు,ప్రజలు సహకరించాలన్నారు.జాతర ఏర్పాట్లకోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 22నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు జరగనున్నాయని, ఫిబ్రవరి 24వ తేదీతో ఘటోత్సవంతో అమ్మవారి జాతర ముగుస్తుందన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News