Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:36 AM

బిజెపి అభ్యర్థిగా కూరెళ్ళ శీను నామినేషన్ దాఖలు

బిజెపి అభ్యర్థిగా కూరెళ్ళ శీను నామినేషన్ దాఖలు

బిజెపి అభ్యర్థిగా కూరెళ్ళ శీను నామినేషన్ దాఖలు
30-01-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల మునిసిపాలిటీలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో 9వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా కూరెళ్ళ శ్రీను తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

ఈ కార్యక్రమంలో సంఘ సేవకుడు, హిందూ ధర్మ రక్షకులు భానుక ఉదయ్, భానుకా రేఖ ముఖ్య అతిథులుగా పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ, వార్డులో అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా కూరెళ్ళ శ్రీను ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.

నామినేషన్ అనంతరం కూరెళ్ళ శ్రీను మాట్లాడుతూ, 9వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, పరిశుభ్రత, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 9వ వార్డు కుటుంబ సభ్యులందరూ తనకు ఆశీర్వాదాలు, మద్దతు అందించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Sthanikam

బిజెపి అభ్యర్థిగా కూరెళ్ళ శీను నామినేషన్ దాఖలు

Article Image


చిట్యాల మునిసిపాలిటీలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో 9వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా కూరెళ్ళ శ్రీను తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

ఈ కార్యక్రమంలో సంఘ సేవకుడు, హిందూ ధర్మ రక్షకులు భానుక ఉదయ్, భానుకా రేఖ ముఖ్య అతిథులుగా పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ, వార్డులో అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా కూరెళ్ళ శ్రీను ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.

నామినేషన్ అనంతరం కూరెళ్ళ శ్రీను మాట్లాడుతూ, 9వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, పరిశుభ్రత, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 9వ వార్డు కుటుంబ సభ్యులందరూ తనకు ఆశీర్వాదాలు, మద్దతు అందించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News