Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:32 PM

బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య
03-02-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు, 5వ వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలుసుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా సాగిన అభివృద్ధి, మున్సిపాలిటీలకు అందిన నిధులు, మౌలిక వసతుల కల్పనలో బీఆర్‌ఎస్ పాత్రను ఆయన ప్రజలకు గుర్తు చేశారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని, ప్రజల సమస్యలుపరిష్కారమవుతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు స్థాయి నాయకులు పాల్గొని ఇంటింటి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు.


Sthanikam

బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

Article Image

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు, 5వ వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలుసుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా సాగిన అభివృద్ధి, మున్సిపాలిటీలకు అందిన నిధులు, మౌలిక వసతుల కల్పనలో బీఆర్‌ఎస్ పాత్రను ఆయన ప్రజలకు గుర్తు చేశారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని, ప్రజల సమస్యలుపరిష్కారమవుతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు స్థాయి నాయకులు పాల్గొని ఇంటింటి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News