Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:21 AM

భువనగిరిలో గవర్నర్‌కు అదనపు కలెక్టర్ స్వాగతం

భువనగిరిలో గవర్నర్‌కు అదనపు కలెక్టర్ స్వాగతం

భువనగిరిలో గవర్నర్‌కు అదనపు కలెక్టర్ స్వాగతం
March 23, 2026 12:41 AM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇటీవల నిర్వహించిన పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేయడానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లకు ఆదివారం ఘన స్వాగతం లభించింది.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా స్వాగతించి రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News