యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇటీవల నిర్వహించిన పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేయడానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లకు ఆదివారం ఘన స్వాగతం లభించింది.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గవర్నర్ను మర్యాదపూర్వకంగా స్వాగతించి రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి