భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల సన్నాక సమావేశం*
భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల సన్నాక సమావేశం*
Ns kumar goud
స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం అధ్యక్షతన భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల సన్నాక సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మురళీధర్ మాట్లాడుతూ...బుధవారం పట్టణాల అభివృద్ధి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ నిధులు సమకరిస్తున్నారని పట్టణంలోని అన్ని వార్డులలో కార్యకర్తలు పోటీ చేసి ప్రతి ఇంటికి గడపగడపకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధిని తెలియజేసి భువనగిరి పురపాలికపై బిజెపి జెండా ఎగరవేయాలని అన్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,జిల్లా అధ్యక్షులు ఊట్కూరు అశోక్ గౌడ్,సీనియర్ నాయకులు నర్ల నర్సింగరావు,సుర్వి శ్రీనివాస్ గౌడ్,కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,వైజయంతి,దుర్గ పతి లక్ష్మీనారాయణ,పాదరాజు ఉమా శంకర్ రావు,మంగు నరసింహారావు,ఆకుతోట రామకృష్ణ,ఇళ్ల సత్యలక్ష్మి,పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్ళబండి కృష్ణ చారి,పట్టణ ఉపాధ్యక్షులు కొల్లోజు సతీష్,యాట వెంకటేష్,రత్నపురం శ్రీశైలం,కొలిచెలిమా మల్లికార్జున్,కానుకుంట రమేష్,గౌలికార్ కిషన్ జి,ఎదగని సంతోష్,నరాల రాజు,రాము,బండారు లోకేష్,తెల్చూరి శివలింగం,కోటి రాజేష్,ముత్యాల సాయి కిరణ్,వాస సాయి,వనభోజ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి