Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:35 AM

భువనగిరి నూతన తాసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ జగన్‌కు ఘన సత్కారం – కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

భువనగిరి నూతన తాసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ జగన్‌కు ఘన సత్కారం – కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

భువనగిరి నూతన తాసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ జగన్‌కు ఘన సత్కారం – కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు
01-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మండల నూతన తాసిల్దార్ సిహెచ్ జగన్ ను మర్యాదపూర్వకంగా భువనగిరి తాసిల్దారు కార్యాలయంలో సత్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎస్.సి) డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని ప్రవీణ్ కుమార్ శాలువాలతో సత్కరించి, పూల బొకేలు అందజేశారు.అలాగే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లడ్డు ప్రసాదాన్ని అందించి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపాకటాక్షాలతో ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొంది, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించాలని మనస్ఫూర్తిగా అభినందించారు.

Sthanikam

భువనగిరి నూతన తాసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ జగన్‌కు ఘన సత్కారం – కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

Article Image

భువనగిరి మండల నూతన తాసిల్దార్ సిహెచ్ జగన్ ను మర్యాదపూర్వకంగా భువనగిరి తాసిల్దారు కార్యాలయంలో సత్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎస్.సి) డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని ప్రవీణ్ కుమార్ శాలువాలతో సత్కరించి, పూల బొకేలు అందజేశారు.అలాగే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లడ్డు ప్రసాదాన్ని అందించి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపాకటాక్షాలతో ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొంది, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించాలని మనస్ఫూర్తిగా అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News