Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:35 AM

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ను ఘనంగా సన్మానించిన మేర సంఘం నాయకులు

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ను ఘనంగా సన్మానించిన మేర సంఘం నాయకులు

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ను ఘనంగా సన్మానించిన మేర సంఘం నాయకులు
20-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి టౌన్:భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికైన తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ కి భువనగిరి పట్టణ మేరు అధ్యక్షులు కీర్తి సత్యనారాయణ అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తాళ్ల భాస్కర్,గౌరవ సలహాదారులు,బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు,కొత్త నరసింహస్వామి,ప్రధాన కార్యదర్శి మేడిగ జగదీష్,సీనియర్ నాయకులు కొత్త బాలరాజు,ఉపాధ్యక్షులు రేణిగుంట్ల విటల్,ఆదిమూరం బాలరాజు,గౌరవ సలహాదారులు మోలుగురి నరసింహ,మీడియా కృష్ణమూర్తి, సభ్యురాలు కొత్తూరు శ్రీలత,ఘనంగా సన్మానించారు. అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి మాట్లాడుతూ...మేరు కులస్తులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని భువనగిరి పట్టణ మేరు కుల సంఘానికి,తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మేరు సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ను ఘనంగా సన్మానించిన మేర సంఘం నాయకులు

Article Image

భువనగిరి టౌన్:భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికైన తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ కి భువనగిరి పట్టణ మేరు అధ్యక్షులు కీర్తి సత్యనారాయణ అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తాళ్ల భాస్కర్,గౌరవ సలహాదారులు,బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు,కొత్త నరసింహస్వామి,ప్రధాన కార్యదర్శి మేడిగ జగదీష్,సీనియర్ నాయకులు కొత్త బాలరాజు,ఉపాధ్యక్షులు రేణిగుంట్ల విటల్,ఆదిమూరం బాలరాజు,గౌరవ సలహాదారులు మోలుగురి నరసింహ,మీడియా కృష్ణమూర్తి, సభ్యురాలు కొత్తూరు శ్రీలత,ఘనంగా సన్మానించారు. అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి మాట్లాడుతూ...మేరు కులస్తులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని భువనగిరి పట్టణ మేరు కుల సంఘానికి,తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మేరు సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News