శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు
భువనగిరి
శ్రీ సత్యసాయి సేవా సమితి భువనగిరి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. మున్సిపల్ చైర్మన్ తంగెళ్ళపల్లి శ్రీవాణి, రవికుమార్ ప్రారంభిస్తారని సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ సీహెచ్ మురళీకృష్ణ, కౌన్సిలర్ శ్రీలత తదితరులు పాల్గొననున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి