Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:27 PM

భువనగిరి అర్బన్ హెల్త్ సెంటర్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

భువనగిరి అర్బన్ హెల్త్ సెంటర్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

భువనగిరి అర్బన్ హెల్త్ సెంటర్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
15-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశం

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన అదనపు కలెక్టర్, డాక్టర్లు మరియు సిబ్బంది హాజరు వివరాలను రిజిస్టర్ల ద్వారా పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి అందుబాటులో ఉండి మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశించారు.

ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించి ప్రతిరోజు వచ్చే పేషెంట్ల సంఖ్యను తెలుసుకున్నారు. అనంతరం వార్డుల్లోకి వెళ్లి రోగులతో నేరుగా మాట్లాడి, వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది తమను సక్రమంగా చూసుకుంటున్నారా అని ప్రశ్నించారు.

అవసరమైన మందులు సరిపడా నిల్వలో ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు

Sthanikam

భువనగిరి అర్బన్ హెల్త్ సెంటర్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Article Image

పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశం

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన అదనపు కలెక్టర్, డాక్టర్లు మరియు సిబ్బంది హాజరు వివరాలను రిజిస్టర్ల ద్వారా పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి అందుబాటులో ఉండి మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశించారు.

ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించి ప్రతిరోజు వచ్చే పేషెంట్ల సంఖ్యను తెలుసుకున్నారు. అనంతరం వార్డుల్లోకి వెళ్లి రోగులతో నేరుగా మాట్లాడి, వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది తమను సక్రమంగా చూసుకుంటున్నారా అని ప్రశ్నించారు.

అవసరమైన మందులు సరిపడా నిల్వలో ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News