Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:34 AM

భువనగిరి 35వ వార్డులో బోర్ పంపు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

భువనగిరి 35వ వార్డులో బోర్ పంపు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

భువనగిరి 35వ వార్డులో బోర్ పంపు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్
06-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

భువనగిరి:భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ భువనగిరి పట్టణంలోని 35వ వార్డులో ఏర్పాటు చేసిన బోర్ పంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో భువనగిరి పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ బోర్ ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన చైర్మన్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగల్పల్లి రవికుమార్,కుమార్ హమీద్,స్థానిక వార్డు సభ్యులు,మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి 35వ వార్డులో బోర్ పంపు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

Article Image

భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

భువనగిరి:భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ భువనగిరి పట్టణంలోని 35వ వార్డులో ఏర్పాటు చేసిన బోర్ పంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో భువనగిరి పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ బోర్ ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన చైర్మన్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగల్పల్లి రవికుమార్,కుమార్ హమీద్,స్థానిక వార్డు సభ్యులు,మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News