Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతపై గ్రామసభ — ప్రజల జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గం కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 03:58 PM

భూ వివాదంలో మద్యం డిమాండ్.. ఎస్సైపై చర్యలు

భూ వివాదంలో మద్యం డిమాండ్.. ఎస్సైపై చర్యలు

భూ వివాదంలో మద్యం డిమాండ్.. ఎస్సైపై చర్యలు
April 13, 2026 02:30 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మీర్‌పేటలో భూ ఆక్రమణపై ఫిర్యాదు చేసిన బాధితుడి నుంచి మద్యం సీసాలు డిమాండ్ చేసిన ఎస్సై నాగభూషణం వ్యవహారం సంచలనంగా మారింది. న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీసు అధికారి ఇలాంటి చర్యకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.11 గజాల స్థలం వివాదంలో బాధితుడికి సహాయం చేయాల్సింది పోయి, ఫోన్ చేసి మరీ మద్యం పంపించాలని ఒత్తిడి చేసిన ఆడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారి ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్, ఎస్సై నాగభూషణంను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News