Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:53 AM

భోగారం గ్రామంలో డ్రైనేజీ సమస్యకు సర్పంచ్ పరిష్కారం

భోగారం గ్రామంలో డ్రైనేజీ సమస్యకు సర్పంచ్ పరిష్కారం

భోగారం గ్రామంలో డ్రైనేజీ సమస్యకు సర్పంచ్  పరిష్కారం
29-05-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని భోగారం గ్రామం ఒకటో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ తక్షణ చర్యలు చేపట్టారు.

ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న సర్పంచ్ స్వయంగా ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో డ్రైనేజీ పైప్‌లైన్ పనులు నిర్వహింపజేశారు. సర్పంచ్ పర్యవేక్షణలో పనులు పూర్తి చేయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, ఒకటో వార్డు సభ్యురాలు గోగు ప్రమీల, రమేష్ యాదవ్, నేరటి రమేష్, కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, మనం సిద్ధేశ్వర్, జిల్లా గోపాల్, భోగ ఈశ్వరయ్య, బడుగు శివ, కూనూరు కబీర్దాస్, బైకాని నరేష్ యాదవ్, జిల్లా వెంకటేష్, భోగ చిరంజీవి, గోగు మహేష్ యాదవ్, గోగు నితీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భోగారం గ్రామంలో డ్రైనేజీ సమస్యకు సర్పంచ్ పరిష్కారం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని భోగారం గ్రామం ఒకటో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ తక్షణ చర్యలు చేపట్టారు.

ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న సర్పంచ్ స్వయంగా ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో డ్రైనేజీ పైప్‌లైన్ పనులు నిర్వహింపజేశారు. సర్పంచ్ పర్యవేక్షణలో పనులు పూర్తి చేయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, ఒకటో వార్డు సభ్యురాలు గోగు ప్రమీల, రమేష్ యాదవ్, నేరటి రమేష్, కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, మనం సిద్ధేశ్వర్, జిల్లా గోపాల్, భోగ ఈశ్వరయ్య, బడుగు శివ, కూనూరు కబీర్దాస్, బైకాని నరేష్ యాదవ్, జిల్లా వెంకటేష్, భోగ చిరంజీవి, గోగు మహేష్ యాదవ్, గోగు నితీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News