Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:01 AM

భవనం పై నుండి దూకి మహిళ ఆత్మహత్య

భవనం పై నుండి దూకి మహిళ ఆత్మహత్య

భవనం పై నుండి దూకి మహిళ ఆత్మహత్య
26-03-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తను నివాసం ఉంటున్న పైన భవనం పైనుండి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్ పెక్టర్ కె. సైదులు తెలిపిన వివరాల ప్రకారం మన్య శివకుమార్ భార్య మన్య మాధవి అలియాస్ చందన,(31) చైతన్యపురిలోని హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నెల 25 న ఉదయము సుమారు 6:30 గంటల సమయములో మాధవి కుటుంబ కలహాల నేపథ్యములో వాళ్ళు నివాసం ఉంటున్న భవనం పైనుండి క్రిందకు దూకగా, బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త శివకుమార్ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా చికిత్స పొందుచూ ఉదయము 10:40 గంటల సమయములో మృతిచెందింది. నా కుమార్తె మృతికి ఆమె భర్త శివకుమార్ కారణమని అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి తండ్రి బాశెట్టి శ్రీను తమకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Sthanikam

భవనం పై నుండి దూకి మహిళ ఆత్మహత్య

Article Image

తను నివాసం ఉంటున్న పైన భవనం పైనుండి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్ పెక్టర్ కె. సైదులు తెలిపిన వివరాల ప్రకారం మన్య శివకుమార్ భార్య మన్య మాధవి అలియాస్ చందన,(31) చైతన్యపురిలోని హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నెల 25 న ఉదయము సుమారు 6:30 గంటల సమయములో మాధవి కుటుంబ కలహాల నేపథ్యములో వాళ్ళు నివాసం ఉంటున్న భవనం పైనుండి క్రిందకు దూకగా, బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త శివకుమార్ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా చికిత్స పొందుచూ ఉదయము 10:40 గంటల సమయములో మృతిచెందింది. నా కుమార్తె మృతికి ఆమె భర్త శివకుమార్ కారణమని అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి తండ్రి బాశెట్టి శ్రీను తమకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News