Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:46 PM

భవాని శంకర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

భవాని శంకర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

భవాని శంకర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
01-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిది:వలిగొండ పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుండి 17 వరకు నిర్వహించే శ్రీ భవాని శంకర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆలయ కమిటీ చైర్మన్ చెవ్వ బిక్షపతి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ భవాని శంకర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ బిక్షపతి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భవాని శంకర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు రోజుల పాటు,కన్నుల పండువగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేశబోయిన బాలస్వామి,ఉప సర్పంచ్,మాజీ ఎంపీటీసీ నోముల మల్లేష్ (శివ స్వామి),దేశబోయిన సూర్యనారాయణ,మాద శంకర్ గౌడ్,వార్డు మెంబర్ కొండం కృష్ణమూర్తి,పంతంగి కిష్టయ్య,ఖమ్మంపాటి రమేష్, కోమళ్ళ మచ్చగిరి,దేశ బోయిన మల్లయ్య,పొన్నం రమేష్,గంధమల్ల పోచయ్య, సుక్క స్వామి,జువ్వగాని మధు,సాయినాథ్,శివ స్వాములు బాలరాజు,మత్స్యగిరి,నవీన్, బాబి,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భవాని శంకర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

Article Image

వలిగొండ స్థానికం ప్రతినిది:వలిగొండ పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుండి 17 వరకు నిర్వహించే శ్రీ భవాని శంకర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆలయ కమిటీ చైర్మన్ చెవ్వ బిక్షపతి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ భవాని శంకర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ బిక్షపతి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భవాని శంకర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు రోజుల పాటు,కన్నుల పండువగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేశబోయిన బాలస్వామి,ఉప సర్పంచ్,మాజీ ఎంపీటీసీ నోముల మల్లేష్ (శివ స్వామి),దేశబోయిన సూర్యనారాయణ,మాద శంకర్ గౌడ్,వార్డు మెంబర్ కొండం కృష్ణమూర్తి,పంతంగి కిష్టయ్య,ఖమ్మంపాటి రమేష్, కోమళ్ళ మచ్చగిరి,దేశ బోయిన మల్లయ్య,పొన్నం రమేష్,గంధమల్ల పోచయ్య, సుక్క స్వామి,జువ్వగాని మధు,సాయినాథ్,శివ స్వాములు బాలరాజు,మత్స్యగిరి,నవీన్, బాబి,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News