Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:51 AM

బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
05-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణబ్రాహ్మణ సేవా వాహిని యూత్ విభాగం ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో ఈనెల 8 ఆదివారం నిర్వహించనున్న బ్రాహ్మణ యువజన మహాసభకుసంబంధించినపోస్టర్‌నుహనుమాన్‌పేటలోని బ్రాహ్మణ సేవా వాహిని కార్యాలయంలో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా వాహిని రాష్ట్ర అధ్యక్షులు రఘు కిరణాచార్యులు మాట్లాడుతూ బ్రాహ్మణ యువత ముందుకు వచ్చి ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలనుకాపాడాల్సినసమయంఆసన్నమైందన్నారు. బ్రాహ్మణులకు ఉద్యోగ, విద్యా భద్రత వంటి కీలక అంశాలపై మహాసభలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలు నిరంతరంగా కొనసాగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించేందుకు సంతకాల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ మహాసభకు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీతారామశాస్త్రి, సందీప్ శర్మ, మధుసూదన్, జగన్నాథ్ దేశ్పాండే, ఉమా, ప్రభా, పావని, లక్ష్మీనరసింహాంబ, వసుంధర, కళ్యాణి, కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

Article Image

బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణబ్రాహ్మణ సేవా వాహిని యూత్ విభాగం ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో ఈనెల 8 ఆదివారం నిర్వహించనున్న బ్రాహ్మణ యువజన మహాసభకుసంబంధించినపోస్టర్‌నుహనుమాన్‌పేటలోని బ్రాహ్మణ సేవా వాహిని కార్యాలయంలో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా వాహిని రాష్ట్ర అధ్యక్షులు రఘు కిరణాచార్యులు మాట్లాడుతూ బ్రాహ్మణ యువత ముందుకు వచ్చి ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలనుకాపాడాల్సినసమయంఆసన్నమైందన్నారు. బ్రాహ్మణులకు ఉద్యోగ, విద్యా భద్రత వంటి కీలక అంశాలపై మహాసభలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలు నిరంతరంగా కొనసాగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించేందుకు సంతకాల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ మహాసభకు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీతారామశాస్త్రి, సందీప్ శర్మ, మధుసూదన్, జగన్నాథ్ దేశ్పాండే, ఉమా, ప్రభా, పావని, లక్ష్మీనరసింహాంబ, వసుంధర, కళ్యాణి, కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News