Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:43 PM

బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు

బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు

బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు
March 28, 2026 02:19 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పర్యాటక సంస్థ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సుదర్శన్ రెడ్డి

సూర్యాపేట బార్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన సీనియర్ న్యాయవాది, జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువ కప్పి సన్మానించారు.బార్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషకరమని, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News