PRINT TIME: March 28, 2026 05:35 PM
బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు
బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు
March 28, 2026 02:19 PM
7 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
పర్యాటక సంస్థ చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసిన సుదర్శన్ రెడ్డి
సూర్యాపేట బార్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన సీనియర్ న్యాయవాది, జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువ కప్పి సన్మానించారు.బార్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషకరమని, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి