Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల తీర్పు: మత మార్పిడికి అడ్డుకట్ట.. రాజ్యాంగ సవరణ డిమాండ్ గర్జింపు! “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 05:35 PM

బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు

బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు

బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు
March 28, 2026 02:19 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పర్యాటక సంస్థ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సుదర్శన్ రెడ్డి

సూర్యాపేట బార్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన సీనియర్ న్యాయవాది, జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువ కప్పి సన్మానించారు.బార్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషకరమని, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News