Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:49 PM

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు
January 06, 2026 08:10 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ అడుగులు – మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం

రాబోయే మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్దాం

మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని ఎన్నికల వ్యూహాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.పార్టీని మరింత బలోపేతం చేసి మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు,క్యాడర్‌కు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News