Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:36 AM

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు
06-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ అడుగులు – మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం

రాబోయే మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్దాం

మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని ఎన్నికల వ్యూహాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.పార్టీని మరింత బలోపేతం చేసి మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు,క్యాడర్‌కు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు

Article Image

గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ అడుగులు – మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం

రాబోయే మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్దాం

మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని ఎన్నికల వ్యూహాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.పార్టీని మరింత బలోపేతం చేసి మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు,క్యాడర్‌కు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News