Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:45 AM

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు
January 06, 2026 08:10 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ అడుగులు – మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం

రాబోయే మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్దాం

మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని ఎన్నికల వ్యూహాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.పార్టీని మరింత బలోపేతం చేసి మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు,క్యాడర్‌కు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News