బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన;ఎమ్మెల్యే సామెల్
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన;ఎమ్మెల్యే సామెల్
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం సంగే గ్రామనికి చెందినకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల పరుశరాములు అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు మందుల సామేలు 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్చే పంపించడం జరిగింది. అనంతరం స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్ తన వంతు సహాయంగా 50 kg బియ్యాన్ని మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మారగాని వెంకటయ్య 25 కేజీల బియ్యం వారి కుటుంబానికి అందజేశారు. వారు మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఏషమల్ల వెంకటయ్య, ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ ముత్తయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు మల్లారెడ్డి, బిక్షం రెడ్డి, వెంకట్ రెడ్డి, నగేష్, వెంకన్న, లింగయ్య, ఉప్పలయ్య ,మల్లయ్య, సైదులు ,నాగరాజు, లక్ష్మయ్య, బాబు, యాదగిరి ,వెంకటరమణ చారి ,రవి, వెంకన్న ,రవి, శ్రీను ,నరేష్, ప్రశాంతు, విష్ణు ,నాని, ఎలేజర్, మధు, నాగార్జున, ఇమ్మానుయేలు, సోమయ్య, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి